Kesineni Nani | ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు.
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.