ఢిల్లీ గులామ్లకు సలాం కొట్టొద్దని, వారి మాట నమ్మితే మళ్లీ గోస పడడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్వహించిన ప్రగతి నివ�
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ స�
స్ఫూర్తి ప్రధాత జగ్జీవన్ రామ్ | మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీనవర్గాల నేత బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.