చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందితో డబ్బును పంచిపెడుతున్నారు. ఆదివారం మైలార్దేవ్పల్లి డివిజన్ పల్లెచెరువు ప్రాంతంలో పౌల్ట్రీ సిబ్బంది నగదు పంచుతు�
మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించా�
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నది. రంజిత్రెడ్డి ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరే