తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలు మేడిపండును తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఒప్పందాల విషయంలో ఇది రుజువు కాగా, తాజాగా మరొకటి వెలుగుచూసింది. డిజిటల్ వ
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఎంవోయూలు, పెట్టుబడులన్నీ ఉత్త బోగస్ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు కథే నిదర్శనమని ఉదహరించారు. స్టార్ హోటళ్లలో ఉండే వంట మనుషులు, సప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్సహా ఆరు కంపెనీలు మొత్�
TTD EO | శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో ఎంఓయూలు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి (EO Dharma reddy ) ఆదేశించారు.