తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ తాజాగా మణిపూర్లో అత్యంత ఎత్తయిన మౌంట్ ఐసోను ఎక్కాడు.
Peru | పెరూ (Peru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 22 ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన అమెరికాకు చెందిన ఓ పర్వతారోహకుడి (American Mountaineer) మృతదేహం తాజాగా బయటపడింది.
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల�
ఖాట్మాండు: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం నేపాల్లోని కాంచనగంగ వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్నది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు 52 ఏళ్ల నారాయణన్ అయ్యర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాం�