రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే విషయంలో సొంత చట్టాలను అమలు చేయరా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్యం అందించడం�
బైక్ ట్యాక్సీల చట్టబద్ధతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారుసైకిళ్లు ‘కాంట్రాక్టు క్యారేజ్' నిబంధనల పరిధిలోకే వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.