కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం
భోపాల్: మరణించిన తల్లి అంత్యక్రియలకు సోదరుడు రాకపోవడంతో ఆగ్రహించిన సోదరి, అతడి కుమారుడు, మేనల్లుడైన పదేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున�