మాతా శిశు సంరక్షణతో పాటు వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత నివారణ, మాతృ మరణాల నివారణకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు గాను సీఎం కేసీఆర్ న్య
జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆర�