బత్తాయి సాగులో రైతులు ఎదురొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరించేందుకు కృషి చేస్తానని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని బ్రాహ్మణగూడెంలో బత్తాయి రైతు క�
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు తీర్చేదే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ). హైదరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు