న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ప్రధాని నరేంద్ర మోదీ సస్పెండ్ చేయరని, ఈ విషయం తనకు ఖచ్చితంగా తెలుసని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ
Minister absent from Modi Meeting | దేశంలో కలకలం రేపిన ఘటనల్లో లఖీంపూర్ ఖేరీ హింస ఘటన కూడా ఒకటి. నిరసనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు