Tribute | గుండెపోటుతో మరణించిన సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ సతీమణి ఓరుగంటి రాజేశ్వరమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
అగ్నిప్రమాదంలో (Kuwait Fire) మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కువైట్ నుంచి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుతుంది. అనంతరం ఢిల్లీకి వెళ్తుం�