కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేట గ్రామానికి ఎందిన సల్ల యాదయ్య(52) అదే గ్రా�
అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట వడగండ్ల వానతో పంట పొలంలోనే ధాన్యం రాలిపోయింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా.. అకాల వర్షం రావడంతో మొత్తం తడ