జోరు వానలు| దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్ల
వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజ�
Monsoon: నిన్న మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్య�
హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కా�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు | ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖకు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది.
న్యూఢిల్లీ: ఈసారి ఇండియాలో సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు AccuWeather స్పష్టం చేసింది. ఎల్ నినో, లా నినా ప్రభావం లేకపోవడం వల్ల దేశం మొత్తం వర్షాలు బాగానే కురుస్తాయని ఈ వాతావరణ సంస