వర్షాకాలం వచ్చిందంటే పరిశ్రమలు పండగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వరదలు ఎప్పుడొస్తాయోనని ఎదురు చూస్తున్నాయి. రోజుల తరబడి పోగుచేసిన నిల్వ రసాయన వ్యర్థాలను నాలాలు, పారే నీటిలో వదిలేందుకు సన్నద్ధమవుత�
వానకాలం వస్తే మల్యాల, పోచంపల్లి గ్రామాల ప్రజానీకం జంకుతున్నది. చిన్నపాటి వానకే రెండు గ్రామాల మధ్యలోని నక్కల ఒర్రె పొంగుతూ రోజుల తరబడి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.