మార్గమధ్యంలో బైక్ గుర్తింపు రామగిరి/మంథని రూరల్, ఏప్రిల్ 18: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల
నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని �