చెన్నై : తన కూతురు వెంటపడి వేధిస్తున్న యువకుడిని అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగింది. మరణించిన యువకుడిని 22 ఏండ్ల రాజేష్ గా గుర్తించారు. రాజే�
జైపూర్ : కేసు ఉపసంహరించుకోలేదనే కోపంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది మహిళప�
ముంబై : ఆన్లైన్ కోడింగ్ క్లాసుల్లో మహిళా టీచర్లకు తన ప్రైవేట్ భాగాలను చూపుతూ అసభ్యంగా వ్యవహరించిన తొమ్మిదో తరగతి విద్యార్ధి(15)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రక్షణ శాఖ ఉద్యోగి కుమారుడై�
ఆగ్రా : యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్ లు ఇవ్వరాదని అవి వారిపై లైంగిక దాడులకు దారితీస్తాయని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలికలను మొబై
కొచ్చి : సహజీవనం చేస్తున్న మహిళనే ఫ్లాట్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ లో వెలుగుచూసింది. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే మహ�
జైపూర్ : ఇద్దరు యువతులను నలుగురు వ్యక్తులు బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్ లోని జైపూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుధవారం సాయంత్రం ప్ర
ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�
చెన్నై : విద్యార్ధులను సరైన మార్గంలో నడిపించాల్సినే ఉపాధ్యాయుడే కామాంధుడై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. ఆన్ లైన్ క్లాసుల్లో విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్ పై స్టూడెంట్
అహ్మదాబాద్ : రెండేండ్ల కిందట జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న నిందితుడు తన ప్రత్యర్ధి కుమార్తె ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని సూర
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఈ �
లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ఇటుక బట్టీల్లో కూ�
జైపూర్ : మద్యం సేవించి మహిళ ఇంటికి వెళ్లి అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్పై అధికారులు వేటు వేసిన ఘటన రాజస్ధాన్లోని ఆల్వార్లో వెలుగుచూసింది. భివాడీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ని�