Hyderabad |మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది.
Hyderabad | మోకిలలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలుకు మంచి స్పందన వచ్చిందని హెచ్ఎండీఏ కార్యదర్శి పి.చంద్రయ్య తెలిపారు.
Hyderabad | ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నార�
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ప్రస్తుతం శంకర్పల్లి మండలం మోకిళ్లలోని నివాసంలో ఉన్న తారకరత్న భౌతికకాయాన్ని మరిక�