సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రా�