అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
ప్రాథమిక పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చావని ప్రశ్నించినందుకు ఓ ఉపాధ్యాయురాలిపై 12వ తరగతి చదువుతున్న విద్యార్థి చేయి చేసుకున్న ఘటన గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలో చోటు చేసుకుంది.