అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్�
Minister KTR | మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది.