ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల వరి నాట్లు పూర్తి చేశారు. కొందరు రైతులు జనవరిలో నాట్లేశారు. యాసంగి ప్రారంభంలోనే మొగి పురుగు ఉధృతిని గుర్తించిన వ్యవసాయ అధికారులు, కేవీకే, ఏరువాక, పొలాస వ్యవసాయ పరిశోధన�
యాసంగి వరిలో మొగి పురుగు ఉధృతంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా డిసెంబర్లో నాట్లు వేసిన పొలాలపై ప్రభావం చూపుతున్నది మరో పక్క జింక్ లోపం, సల్ఫైడ్ దుష్ప్రభావం కూడా కనిపిస్తున్నది. ఫలితంగా పొలాలను వదిలేసే ప�