ఆధునిక తెలుగు సాహిత్యంలో హృద్యమైన పద్యాలతో, మధురమైన గేయాలతో తన విశిష్ట ముద్రను పదిలపరచుకున్న కవి వేముగంటి నరసింహాచార్యులు. సంస్కృతాంధ్ర భాషాకోవిదులైన వేముగంటి కవిత మనోహరమైనది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో కులాలు, వర్గాలు, వాదాలుగా తమ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. సాహిత్యంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని బలంగా రాసి సంకలనాలుగా ముద్రించాయి. మంగలి అస్తిత్వ సాహిత్యం ప్రత్యేకంగా ఇ�
ఆధునిక తెలుగు సాహిత్యంలో పుంఖాను పుంఖాలుగా రచనలు వెలువడుతున్నప్పటికీ మహాకావ్యాల రచనలు చాలా తక్కువ. ఆ లోటును తీర్చేందుకు శ్రీమద్రామాయణం మహాకావ్యాన్ని పరిపూర్ణ పద్య కావ్యంగా రాశారు శశికిరణ్ కొమండూర్