ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో కులాలు, వర్గాలు, వాదాలుగా తమ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. సాహిత్యంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని బలంగా రాసి సంకలనాలుగా ముద్రించాయి. మంగలి అస్తిత్వ సాహిత్యం ప్రత్యేకంగా ఇ�
ఆధునిక తెలుగు సాహిత్యంలో పుంఖాను పుంఖాలుగా రచనలు వెలువడుతున్నప్పటికీ మహాకావ్యాల రచనలు చాలా తక్కువ. ఆ లోటును తీర్చేందుకు శ్రీమద్రామాయణం మహాకావ్యాన్ని పరిపూర్ణ పద్య కావ్యంగా రాశారు శశికిరణ్ కొమండూర్