నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ �
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్�