దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో 21 రెట్లు ఎగిసి విలువపరంగా రూ.4.10 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ తయారీ చేరుతున్నట్టు ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్�
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.