మొబైల్ సబ్స్ర్కైబర్లకు టెలికం సంస్థలు వరుసగా షాకిస్తున్నాయి. ఇప్పటికే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ టారిఫ్ చార్జీలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా చేరాయ�
Mobile Tariff Hike | సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.