మన్సూరాబాద్ : నాగోల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తి, శ్రద్ధలతో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క�
అబిడ్స్, డిసెంబర్ 12: రాష్ట్రంలో కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం పేర్కొన్నారు. కురుమల దసరా, దీపావళి సమ్మేళనాన్ని పురస్కరించుకుని చాదర్ఘాట్లో