తనకు పునర్జన్మ ప్రసాదించావంటూ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ కాళ్లపై పడి మొక్కారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటుచేసి�
ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజుపై సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర