దేశంలో సమానత్వం సాధించిననాడే నిజమైన గణతంత్రమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. గురువారం తెలంగాణభవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కేకే ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే అభివృద్ధి అని మోదీ ప్రభుత్వం అనుకుంటున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. చేనేత రంగంపై జీరో జ�
ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్�