ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి
MLC Janardhan reddy | తిరుమల శ్రీవారిని తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో జనార్ధన్ రెడ్డి.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అన�