వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన హనుమకొండలోని ఎల�
ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు ప�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈమేరకు శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.