తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ పార్టీలైన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఈ పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే ముందుకు వచ్చిన పక్షంలో తమ పార్టీకి చెందిన మొత్త�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా లేని సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.