పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు బోనాలు తీశారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం పట్టణ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ రూ.55,03,500 విరాళం సమర్పించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి,