దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు; ఐష్టెశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడంతోపాటు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.