నగరంలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రాస్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు.
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఆసిఫ్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో క�
హోటల్లోకి చొరబడి దాడులకు పాల్పడ్డ వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్హుస్సేన్ నాంపల్లి పోలీసులకు సూచించారు.