కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1,2లో నిరంతర ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగిసిపడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�