ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరించారంటూ ఖమ్మం జిల్లా భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్థులు ఆదివారం పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కులస్థులకు సబ్సిడీపై సంక్షేమ పథకాలు అందిస్తుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శనివారం వైరాలోని ఎమ్మెల్�
గోదావరి నదిపై భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు విమర్శించారు. నేషనల్ హైవేస్ అధికారులతో ఎంకెన్నాళ్