: గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరే అని, అందుకు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నెల రోజుల�
తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్�
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?