చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని, 22 నుంచి అక్టోబర్ 2 వరకు రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేం
HANAMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.