తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 8 శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పెద్దఎత్తున జాతర
మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం రసాభసగా మారింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్ మధ్య వాదోపవాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్�