కార్యకర్తలే కొండంత బలం..ప్రజలే నా బలగం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జనగామ మండల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరుగగా, పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి, ఎమ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి లడ్డూ మరింత రుచికరంగా ఉండే విధంగా ఆలయ అధికారులు, పాలకమండలి శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధ
చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జ
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వెల్దండలో క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఆయన �
చేర్యాల, జూన్15 : దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా �