‘మా సొంతూర్లోనే విద్యుత్తు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కరెంట్ తీస్తుండ్రు. దీనికి అసలు సమ
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పారని కానీ ఇప్పటివరకు చేయలేదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు.
ఈ నెల 22న చిన్నగూడూరులో నిర్వహించనున్న దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలకు పార్టీలకతీతంగా హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కోరారు.