ఎంఐఎం ఎమ్మెల్యే తన అనుచరులతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను చితకబాదారు. పోలీసులు వారిస్తున్నా ఎంఐఎం వర్గీయులు కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసి తరిమికొట్టారు. అరగంటకుపైగా ఇరువర్గాల మధ్య
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవ�