తనకు పునర్జన్మ ప్రసాదించావంటూ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ కాళ్లపై పడి మొక్కారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటుచేసి�
రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతున్నదని చెప్పుకొనే రేవంత్రెడ్డి ఇప్పుడు ఆర్డినెన్స్ల పాలన తీసుకొచ్చారని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ విమర్శించారు.