ఎమ్మెల్యే కోనప్ప | చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణంతో నా చిరకాల స్వప్నం నెరవేరిందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు గురువారం సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ �