గుజరాత్లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సాక్షాత్తూ అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ కనాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. డబ్బు కోసం గడ్డి తినే కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న కల్తీపై స�