రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు �
హైదరాబాద్లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సరార్ను నిలదీశారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, గత రెండేండ్లలో ఖర్చు చేసిన మొత్తంపై ప్ర