అరవై ఏండ్ల అణచివేత వైపు ఉంటారా తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధి వైపు నడుస్తారా ప్రజలు అలోచించుకోవాలని తుంగతుర్తి నియోజక వర ్గబీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని లక్ష్మి�
సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నేడు స్వరాష్ట్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో అభివృద్ధి వైపు అడుగులేస్తుంది.