ఈ సారి తండా వాసులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని వేరే పార్టీలకు అవకాశం ఇవ్వబోమని మెదన్పూర్ తండా వాసులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సూర్యపూర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మ
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మైనార్టీ విద్యార్థినులకు ఉచితంగా ఆల్ఇన్వన్ పుస్తకాలను ఎమ్మెల్