పంట రుణాల మాఫీ సాధ్యం కాదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలి ఏర్పాట్లన�
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. ఇతర పార్టీల నేతలు అనేకమంది టచ్లో ఉన్నారు. రాష్ట్రంలో కమలానికి తిరుగులేదు’ అంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి.