రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారా�
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మండలంలోని గర్రెపల్లి గ్రామంలో